స్వరాష్ట్రంలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి (Baddenapally) గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) జరిగాయి. 2013లో చివరిసారిగా ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli) మండలంలో పంచాయతీ ఎన్నికలకు (Panchyathi Elections) ఉపయోగించిన ఓ బ్యాలెట్స్ బాక్స్ (Ballot Box) కనిపించకుండా పోయింది. ఎన్నికలు ముగిసి ఆరు రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్త�
నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ జెండా ఎగిరింది. స్వరాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని మేధావులంతా అంటుంటారు, ఆచరిస్తుంటారు. సామాన్యుడికి ఓటు వజ్రాయుదం అన్నట్లు.. ఓటుతోనే ఏదైనా సాధించవచ్చని అన్నట్లు.. తలరాతలనే తారుమారు చేసేలా మారింది ఓటు.
రాష్ట్రంలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు (Grama Panchayathi Elections) ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్�
వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొంద�
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�
పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) తుది విడత పోలింగ్ (Polling) కొనసాగుతున్నది. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. తుది విడత పోరులో 31 జిల్లాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు బరిలో నిలిచి గెలిచారు. ఉన్నత విద్యనభ్యసించి ప్రజా సేవ చేసేందుకు పోటీలో నిలిచి గ్రామ ప్రథ�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తెల్లవారేసరికి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు (Congress Leaders) ఓటమిని తట్టుకోలేక తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు.
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఓ మహిళ విజయం సాధించారు. జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్గా (Sarpanch), ఆరో వార్డు సభ్యురాలిగా (Ward Member) కొత్తకొండ రోజా నవీన�
పంచాయతీ ఎన్నికలు అధికార కాం గ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు.