నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల (Panchayathi Elections) సందర్భంగా యువత గులాబీ జెండాకు జై కొడుతున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో �
‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వై
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉప�
నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల పరిధిలోని బోడంగిపర్తిలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కాల సునంద శ్రవణ్ ప్రచారంలో (Panchayathi Elections) దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ నియమావళిని (Election Code) ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపిస్తున్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Tangallapalli) మేజర్ గ్రామపంచాయతీలో (Panchayathi Elections) సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే ఎన్నికల అధికారులు మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి
పల్లె పోరు రసవతారంగా మారింది.. ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ తేదీ దగ్గర పడటంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) భాగంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో (MPDO), ఎంపీవోలను (MPO) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.