అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించిన ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు రిజర్వు అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది.
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayathi Elections) కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చే�
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ (Panchayathi Elections) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
పంచాయతీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం అపహాస్యమవుతున్నది. గుట్టుగా ఉండాల్సిన ఓటు బహిర్గతమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటి విడత పంచాయతీ ఎన్నికలో అధికారకాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో షాక్కు గురైంది. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను నయానో, భయానో తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట�
తొలి విడత పంచాయతీ పోరులోనే కమలం వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ దెబ్బకు అధికార పార్టీ సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఏటూరు నాగారం (
తంగళ్ళపల్లి మేజర్ గ్రామ పంచాయతీ (Panchayathi Elections) సర్పంచ్గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థిన అంకారపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహకారంతో గ�
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.