గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యం లో వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్
కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో పయనించిన పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1615 పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేక న
గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నార
గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనిపై ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది.
రాష్ట్రంలో గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగియనుండగా తాము ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఎన్ని గ్రామాలు...ఎంత మంది అధికారులను నియమించాలి...? అని జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమా�
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్�
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలోగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొన్నది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిం�
గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్త�
జనవరి 31తో పంచాయతీల గడువు ముగియనున్న నేపథ్యంలో.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీనాటికే రాష్ట్రంలో కొత్త సర్పంచులు, వార్డు సభ
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీ స్వీప్ చేసింది. ప్రతిపక్ష బీజే పీ, కాంగ్రెస్, సీపీఎం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. 63,229 గ్రామ పంచాయతీలకు గానూ టీఎంసీ 35 వేలకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగుర�
పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
పశ్చిమబెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది.