రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలోని త
పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నది. అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలకవర్గాల గడువు వచ్చే నెల 15తో ముగియనుండగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక యంత్రాంగం సైతం ముందుకెళ్లడం లేదు.
MLC Kavitha | 42 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం వరకూ కళకళలాడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన పదకొండు నెలలుగా గ్రాంటు అందక పంచాయతీ నిర్వహణకు కార్యదర్శులు అష్టకష్టాలు �
Panchayat Elections | వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సర్కారు ఘంటాపథంగా చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్ర భుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని ఏర్పాటు చేసింది. వుడా ఏర్పాటుతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతాయని, వాటి మను�
రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా, డివిజనల్ పంచాయతీ అ�
Telangana | తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది.అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించిం�
బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లపై చర్చించడానికి శుక్రవారం ఈ సంఘాల
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �
పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఐదేండ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు మాజీలుగా మారారు. వారి స్థానంలో అధికారులు పగ్గాలు చేపటార్టు . 2019 జనవరిలో జర�