పాల్వంచలో గంజాయి, ఆయుధాలు పట్టుకున్న కేసు ఎక్సైజ్ శాఖకు వన్నె తెచ్చిందని, మంచి పేరు తెచ్చిపెట్టిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అన్నారు. గంజాయి పట్
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్�
పోడు భూముల గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwar rao)అన్నారు. పోడు భూముల (Podu Lands) పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
Ramakrishna Family Suicide | పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే వనమా రాఘవను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించగా, తాజాగా రామకృష�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి.. ఏఎస్పీ రోహిత్ మీడియా �
Palwancha | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో (Palwancha) కుటుంబం ఆత్మహత్య ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడి కొత్తగూడెం దవాఖానలో చికిత్స పొందుతూ చిన్నారి సాహితీ మృతి చెందింది.
suicide | ఆర్థిక సమస్యలు ఆ ఇంట్లో చిచ్చుపెట్టాయి. అంతంతగా నడుస్తున్న వ్యాపారంతో జీవనం భారంగా మారింది. చేసేదేం లేక వ్యాపారాన్ని ఇతరులకు అప్పజెప్పాడు. ప్రశాంతత కోసం ఊరు మారాడు. మళ్లీ సమస్యలు చుట్టుముట్టడంతో తిర
Gas leak | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్లో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో (Gas leak) కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు
పాల్వంచ : కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచలోని ఆ సంఘం కార్యాలయంలో శ్రీకాంతాచారీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
Bhadradri Kothagudem | ప్రేమించిన బాలికను పెండ్లి చేసుకునేందుకు తిరుపతికి తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా భయపడి తప�