తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషి వల్ల పచ్చదనంతో పల్లెలు మురుస్తున్నాయి. పర్యావరణం మెరుగుపడుతుంది. సకాలంలో వర్షాలు కురిసి పల్లెలు ప్రగతి పథం వైపు పయనిస్తున్నాయి. ప
Palle Prakruthi Vanam | అధికార పార్టీకి చెందిన బడా నాయకుడు ప్రకృతి వనాన్ని తొలగించాడని, ఆనవాళ్లు లేకుండా జేసీబీతో రాత్రికి రాత్రే ప్రకృతి వనాన్ని మొత్తం తొలగించారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య అన్నార�
పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను నాటి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో వాటి నిర్వహణపై
మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపకానికి గత సర్కారు హయాంలో కృషి జరుగగా, నేటి పాలనలో మొక్కల పెంపకంపై అధికారులు పట్టింపులేని ధోరణి అవలంబిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కనీసం నాలుగైదు సంవత్సరాల వరకు
ప్రత్యేక అధికారుల నియమకంతో గ్రామాల్లో పాలన పట్టుతప్పింది. నిధుల లేమితో నిర్వహణ లోపించడం వల్ల పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) కలహినంగా మారాయి. మారుమూల గ్రామాలలో విద్యార్థులు, యువకులు, వృద్ధులకు ఆటవిడుపుతోట
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. �
Palle Prakruthi Vanam | పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని ఆందించేందుకు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు అధ్వాన్నంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది
పటాన్చెరు మండలంలోని బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనం కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బృహత్ పల�
గ్రామాల్లో రోజురోజుకూ పచ్చదనం కనుమరుగ వుతున్నది. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందాలనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పా టు చేసి వాటి ఆలనాపాలన చూసుకున్నది.
ప్రజాకవి గోరటి వెంకన్న పాడినట్లుగా.. కాంగ్రెస్ పాలనలో పల్లెలు మరోసారి కన్నీరు పెడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల విషయంలో ఈ విషయం స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. నగరాలు, పట్టణాల మాదిరిగాన�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామస్తులకు ఆహ్లాదం పంచేందుకు మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పచ్చదనం కళకళలాడిన ప్రకృతి వనంగా ఏడాది కాలంగా నిర్వహణ కరువై అధ్వానంగా మారింది.
నర్సరీల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలు పెం చేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. అవన్నీ పచ్చగడ్డి పాలవుతున్నాయి. మండలంలోని భైరం