మండలంలోని గుడ్లనర్వలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్ల ను ఎలాంటి తీర్మానాలు లేకుండా నరికివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ ఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను
కేసీఆర్ సర్కారు.. ఊరూరా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పరిరక్షించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేని తనంతో అవి ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లన్నీ ఎండిపోయి ఎడారులను తలపిస్తున్�
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కరువై చెట్లు ఎండుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా గోచరిస్తున్నది. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్
అధికారుల పట్టింపులేని తనంతో కౌటాల మండలంలోని తలోడి పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారింది. కేసీఆర్ సర్కారులో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దిన ఈ వనం.. ప్రస్తుతం కళావిహీనంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికిగాను పల్లెప్రగతి కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాల ద్వారా భారీగా నిధులిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి.
అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు.
Palle Prakruthi Vanam | తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. సామాజికరంగంలో 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ ప్రకటించింది. పర్యావరణ విభాగంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు చోటు దక్కింది.
పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార�
Telangana | పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అవికాస్త చిట్టడవులను తలపిస్తున్నాయి. మొక్కలకు నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి గ్రామాల్లో అడవులుగా అ�
గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాన్ని చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్�
ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులని, యువత ఫిట్నెస్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరులోని మైనార్టీ షాదీఖానాలో నిర్వహించిన ఫిట్టెస్ట్ తెల
ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందే విధంగా అధికారు లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి తెలిపారు. మండలంలోని శామీర్పేట, పెంబర్తి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆదివ�
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.