కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతుందని, టాక్స్ల రూపంలో కేంద్రానికి వేలాది కోట్లు చెల్లిస్తుంటే రాష్ర్టానికి రావాల్సిన వాటా కంటే అదనంగా నయాపైసా కూడా ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ
కాంగ్రెస్ సత్తెనాశ్.. బీజేపీ బట్టేబాజ్, దోకేబాజి పార్టీలు అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్లో శనివారం ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్�
Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్రధాని మోదీ( PM Modi ) కి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు( Farmers ) ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్స�
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
విద్యా సంస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యాజ్యోతి కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.