రైతులు తమ పంటను కొనుగోలు చేయాలని జనగామ జిల్లా వడ్లకొండలో పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ �
Palla Rajeshwar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో బిహార్, యూపీ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణ శాంతిభద్రతలు మారా�
రైతులు పండించిన మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అ�
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. చివరకు ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేస�
తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర�
దేశమంతా మంచిగా ఉండాలని ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలని, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన�
గ్రామాల్లో వారం రోజుల్లోగా బెల్ట్షాపులు మూసేయకపోతే మహిళలతో కలిసి మద్యం సీసాలు పగులగొడతామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�