స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామా�
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్ కుట్ర పన్నాడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరార�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై
తెలంగాణలో పశువులను పూజించే గొప్ప సంస్కృతి ఉందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించా�
బ్రిడ్జి కోసం ఆందోళన చేసిన చీటకోడూర్, చౌడారం గ్రామస్తు లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ మండలంలోని చీటకోడూర్, గానుగుపహాడ్, చౌడారం గ్రామాలతో పాటు సు మారు 20 గ్రామాలకు రాకపోకలు సాగే
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లితో పాటు ఐనాపూర్, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసి�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన జంగి
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
‘కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం .. ఈ ప్రాజెక్టు వల్లే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం.