కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
Devadula | రెండేండ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానకాలం సాగు ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా సగం విస్తీర�
దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, సంబంధిత అధికారులు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు ఎండిపోతుండగ�
తాము ఇండ్లు లేని పేదోళ్లం... కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు...జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల�
జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీరందించాల్సిన దేవాదుల పంపింగ్ సోమవారం మరోసారి నిలిచిపోయింది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కడంతో కాలుకు శస్త్రచికిత్సతో కదల్లేని స్థితిలోనూ పంటలు ఎండిపోకుండా వెంటనే రె�
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో �
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని తన నివాసంల
‘ప్రజల ప్రాణాలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పాలన ధోరణిగా మారిందని.. తాను అసెంబ్లీలో ఈ సమస్యను ఎన్నిసార్లు లెవనెత్తినా మార్పు లేదు.. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప.. బ్రిడ్జి పనులకు లక్షల ర�
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
జనగామ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ శ్రేణులు సుఖసంతోషాలతో ఉండే విధంగా అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�