తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం నీరు విడుదల చేశారు. వెయ్యి క్యూసెక్కులతో ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించి క్రమంగా నీటి విడుదలను పెంచుకుంటూ 3 �
మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రూ.162.54 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్నేరు నుంచి ఏటా సుమారు 10టీఎంసీల వరద వృథాగా సముద్రంలోకి వెళ్తున్నది.
ప్రసిద్ధిగాంచిన పాలేరు జలాశయంలో రొయ్యలు, చేపల కోసం మత్స్యకారులు ప్రస్తుతం పరిగేరుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేపలు, రొయ్యలతో కళకళలాడిన జలాశయం.. నేడు వెలవెలబోతోంది. నాడు విదేశాలకు ఎగుమతి చేసిన మొదటి రకం మంచిన
యాసంగి పంటలకు ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.
తగ్గుతున్న పాలేరు రిజర్వాయర్ నీటిమట్టాన్ని పెంచడం కోసం జిల్లాకు నీటిని నిలిపివేసిన అధికారులు తిరిగి శుక్రవారం రాత్రి నుంచి నీటిని విడుదల చేశారు. ఒక్కరోజు పూర్తిగా నీటిని నిలిపివేయడంతో 15.5 అడుగుల నుంచి
పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలకు రూ.5 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఆధునీకరణకు రూ 2.5 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరు అయ్యాయని పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, మంత్రి క�
సాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగుకు నీటి విడుదల షెడ్యూల్ను నీటిపారుదల శాఖ అధికారులు ఖరారు చేశారు. వారబందీ పద్ధతిలో వారానికి ఒకసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
సాగర్ జలాలు వచ్చి చేరడంతో పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం సమీపంలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం రంగుల బ్రిడ్జి వద్ద ఇటీవల పడిన గండిని పరిశీలించిన రాష్ట�
పాలేరు కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. బుధవారం సాయంత్రానికి సాగర్ ఆయకట్టుకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వర్షాలు, వరదల కారణంగా పాలేరు జలాశయం చుట్టూ ఉన్న గ్రామాలు చిగురుటాకులా వణికి చెదిరిపోయాయి. సుమారు పదికి పైగా గ్రామాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ఉధృతి సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గడంతో దాని తీవ్రత స�
ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరడంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. గురువారం నాగార్జునసాగర్లో వదిలిన నీరు సోమవారం తెల్లవారుజామున ప�
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఆ నీరు పాలేరు రిజర్వాయర్కు శనివారం వరకు వచ్చి చేరనున్నది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్ర�
నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించుకెళ్తున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డిక�
ఐదు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్కు మళ్లీ నీటిగండం పొంచి ఉంది. క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 9 అడుగులకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాప�
పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ �