ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 817 చెరువులు దెబ్బతిన్నాయని, రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నాగేంద్రరావు అన్నారు. శుక్రవారం ఆయన పాలేరు జలాశయంతోపాటు నా�
పాలేరు రిజర్వాయర్లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన విషయాన్ని శాఖ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సీఎం వెంటనే స్పందించి సాగర్ నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వాలని ఆదేశాలు �
నాడు మత్స్యకారులను పట్టించుకున్న వారే లేరు. నేడు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు తదితర పథకాలు వారి జీవి�
మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేర�
జిల్లాకు ఆశించిన మేరకు సాగర్ జలాలు విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. జలాలు చేరుకోకపోవడంతో ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్నది. దీంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు
కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస