ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి ఉండేది. ఒక్కొక్క రైతు 10 నుండి 15 బోర్లు వేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదుల నీళ్లు తెలంగా ణ ప్రజ
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కొ ల్లాపూర్ పట్టణ శివారులోని బొంగురాళ్ల మిట్ట వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకంతో పాలమూరు పచ్చబడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్ను పరిశీలించారు. మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బీ�
దత్తత తీసుకుంటామని ప్రకటించిన పాలకుల చేతిలో దగా, దారి చూపిస్తారని నమ్మిన స్థానిక నేతల నయవంచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా జనరాశులకు దశాబ్దాల శాపమైంది. పత్రికల్లో పాలమూరు వలస కూలీల మృతి వార్తలకు ని�
తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా.. సాగునీళ్లు లేక నెర్రెలిచ్చిన భూ ములకు జవసత్వాలు రానున్నాయి. చుక్క నీరు లేక నోరెళ్లబెట్టిన బా వులు.. భూగర్భ జలాల జాడలేక ఎండిన బోర్లకు పాలమూరు ప్రా జెక్టు వరప్రదాయినీగా
ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్
తెలంగాణపై ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చూపిన వివక్ష ఒక ‘ఒడువని ముచ్చట’. 60 ఏండ్ల పాలనలో వారు చేసిన కుట్రలు.. తుంగలో తొక్కిన హామీలను మాటల్లో చెప్పలేం. ఇక నీళ్ల దోపిడీకి అంతేలేదు. తెలంగాణను ఎండబెడుతూ ఆం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లా కరువును పారదోలి తెలంగాణకే తలమానికంగా మారుతుందని విశ్రాంత ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మేరెడ్డి శ్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో జరుగనున్న భారీ బహిరంగసభకు జనాన్ని భారీగా సమీకరించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్మించిన ప్రాజెక్టులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదాద�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్న్న్రు ఈ నెల 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప�
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన పనులతోపాటు తాగునీటి పనులు తుదిదశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర కాలువల నిర్మాణ పనులను ముమ్మరంచేసింది.
Revanth Reddy | అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రేవంత్రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేశారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సన్నా