తరాల తరబడి విలయ తాండవం చేసిన కరువు నేలను ‘కోటి ఎకరాల మాగాణంగా మార్చేస్తా’ అనే లక్ష్యం పెట్టుకోవాలంటే సముద్రమంత సంకల్పం ఉండాలి. అసాధ్యంగా కనిపించే కలలను నిజం చేసి చూపెట్టగలిగే పట్టుదల కావాలి. ఎన్ని ఆటంకా
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నా�
న్యాయపరమైన వివాదాలు తొలగిపోయిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పరిశీలనను త్వర గా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తిచేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ సమయంలో ప్రారంభించినట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో కృష్ణా జలాలతో పూజలు చ�
‘పాలమూరు’ జలాలు దేవుడి పాదాలను తాకాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో తమ ఏండ్ల కలసాకారం కావడంతో ఉబికివచ్చిన కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రజలు తమ గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకించి, పులకించిపోయారు.
Minister Niranjan Reddy | సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణే సీఎం కేసీఆర్ లక్ష్యం, పాలమూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. ఎదురెక్కి వచ్చే కృష్ణవేణమ్మ పరవళ్లను కనులారా చూసేందుకు ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల మది నది అయింది. పాలవెల్లిలా పరవశించిపోయింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో కృష్ణమ్మ బిరాబిరా ఎగిరి దుంకగా.. ఆ జలధార కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన హృదయాలు ఉప్పొంగా�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభోత్సవంతో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకం దశాబ్దాల కలను సైతం నెరవేరింది. శనివారం నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ నీరు విడుదల చేయగానే �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాట
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరులో వెట్న్న్రు ప్రారంభించిన సందర్భం�
కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది.