పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్�
Minister Srinivas Goud | పాలమూరు ప్రజల చిరకాల వాంఛ సాకారం కాబోతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని
ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించి కరువు నేలల దాహార్తిని తీర్చాలనే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ పనులకు ఒకవైపున ఏపీ, మరోవైపున కేంద్ర జలసంఘం అడ్డంకులు సృష�
‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అ�
మనం జాతీయ ప్రాజెక్టు అడిగితే ఏమీ లేదన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్కూ ఇచ్చారు మరి తెలంగాణ ప్రాజెక్టుల సంగతి ఏమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా తెలంగాణ హక్కు ఏడున్నరేండ్లయినా పట్టించుకోని బీజేపీ..
సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది. రా
ఇక ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే.. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేకాభిమానం సాయిచంద్కు అవకాశాలు వస్తాయి ప్రెస్మీట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చే�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలోఅన్ని నిబంధనలనూ పాటిస్తున్నాం ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే అప్పటి వరకు పనులు ఆపండి: ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు నవంబర్
నిబంధనల మేరకే ప్రాజెక్టు పనులు అక్రమ తవ్వకాలేవీ జరుగడం లేదు స్పష్టంచేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ ఎన్జీటీకి మధ్యంతర నివేదిక సమర్పణ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల �