ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు ఆయకట్టు పెరుగటంతో వట్టెం రిజర్వాయర్ నుంచి సరఫరా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబా�
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 19 నియోజకవర్గాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుత
మహబూబ్నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద డిసెంబర్ 31 నాటికి భూసేకరణతో పాటు, ఇతర మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యా�
నాటి వలసల జిల్లాలో నేడు పర్యాటక జోరు తలాపునే నదులున్నా ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ జిల్లా నేడు జలరాశులు, పాడిపంటలతో పల్లెలన్నీ కళకళలు రెండులక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు పాలమూరు ప్రాజెక్టు పూర్�