పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 12 ఏండ్లకు కాంగ్రెస్కు గుర్తురావడం విడ్డూరమని మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం పల్లెత్తు మాట కూడా ప్రశ్నించని కాం
Harish Rao | ‘ఏం చేస్తారో నాకు తెల్వదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తాలి. అవి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నయి. వాటిని తక్షణం పూర్తి చే యాలి’ అని పాలమూరు పెండింగ్
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి అబద్ధాల వరద పారించారని, నిండు సభలో ఆయన చేసిన అసభ్యకరమైన, అత్యంత జుగుప్సాకరమైన మాటలను తెలంగాణ సమాజం క్షమించదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్�
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�
Uttam Kumar Reddy | సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి. పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే �
కేసీఆర్ అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అధోగతి అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ స్పష్టంచేశారు. సమైక్య పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను కేసీఆర్ విముక్తి చేశారని గుర్తుచేశారు. పదేండ్ల పా
ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ వైఖరిని సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలపై వాగ్దానాలు ఇచ్చ
‘పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. పీఆర్ఎల్ఐలో ఒక్క కాల్వ కూడా తీయలేదని చెప్పడం విడ్డ
Harish Rao | కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తెలంగాణకు పెనుశాపమైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తీవ్రాతి తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరుకు తీరని
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మందిని శనివారం ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించార�