ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం,
ఏపీ, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి పాలమూరుకు సీఎం రేవంత్రెడ్డి మరణశాసనం లిఖించేందుకు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రావడంతో.. ఎక్కడ అడ్డుకుంటారేమోనని రెండోరోజూ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. గురువారం పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయడం.. కొందరిని అ�
ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హెచ్చరికతో సర్కారు దిగొచ్�
Palamuru Project | పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి అయి జిల్లాకు ఏమైనా చేస్తారని ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు పాశ్చతాపం పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
‘పెండ్లి చెయ్యడమంటే చేతకాదుగానీ, చెడగొట్టడమంటే అదెంతపని’ అనేది మాయాబజార్ సినిమాలో ఓ డైలాగ్. ఇది ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్కు అచ్చంగా సరిపోతుంది. నీటిగోసతో అలమటించే కరవు నేలకు జలాలను మళ్లించి, దండగ�
మంత్రి వాకిటి శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హితవు పలికారు. మక్తల్లో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మ
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే అరుణ.. రాయలసీమ ప్రాజెక్టులకు హారతిపట్టడం తప్ప ఉమ్మడి పాలమూరుకు చేసిందేమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచే�
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 12 ఏండ్లకు కాంగ్రెస్కు గుర్తురావడం విడ్డూరమని మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం పల్లెత్తు మాట కూడా ప్రశ్నించని కాం
Harish Rao | ‘ఏం చేస్తారో నాకు తెల్వదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తాలి. అవి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నయి. వాటిని తక్షణం పూర్తి చే యాలి’ అని పాలమూరు పెండింగ్
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�