ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ఛాన్స్ ఉందని ఆయన మిత్ర పక్షం బాంబు పేల్చింది. ఇమ్రాన్కు మద్దతిచ్చే మూడు మిత్ర పక్షాలు కేబినెట్ నుంచి వై�
భారత్కి చెందిన ఓ క్షిపణి పాక్లో పడ్డ సంగతి తెలిసిందే. సాంకేతికత కారణంగా, పొరపాటున జరిగిన ఘటన అని భారత ప్రభుత్వం విచారం కూడా వ్యక్తం చేసింది. ఇదే విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్
ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుం�
కర్నాటకలోని హిజబ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదం ఇప్పుడు దేశం దాటింది. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధ
ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్లోని రెండు మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో ఓ పాక్ సైనికుడు మరణించాడు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇక.. ఈ కాల్పుల్లో బలూచ్ లిబ�
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
భూ వివాదంలో తుపాకీతో కాల్చిన దుండగులు జాతీయ రహదారిని దిగ్బంధించిన నిరసనకారులు కరాచీ: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఘెట్కీ జిల్లాలో రెండు ఎకరాల భూమికి సంబ�
Islamabad | భారత ఆర్థిక వ్యవస్థతో పోల్చితే పాక్ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉందని కొన్ని రోజుల కిందటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీరాలు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు..
Government bans 35 Pak-operated YouTube channels | ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని
Islamabad | ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాక్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఓ
కరోనా అంతటి క్లిష్ట సమయంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్దే మెరుగ్గా ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నారు.