దేశంలో కొందరు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. పాక్ను మీరు ఇంతలా ప్రేమిస్తుంటే మీరు దేశానికి భారంగా ఇక్కడ ఎందుకు..అక్కడికే వెళ్లి అడుక్కోండని కోరాల�
Terrorist attack | పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించా
Boy Body Left Behind | ఆరేళ్ల కుమారుడ్ని కోల్పోయిన బాధలో ఉన్న పేరెంట్స్కు ఆ విమానయాన సంస్థ మరింత దుఃఖాన్ని మిగిల్చింది. బాలుడి మృతదేహాన్ని వదిలి కేవలం తల్లిదండ్రులను తీసుకెళ్లింది. ఎయిర్పోర్ట్కు చేరిన తర్వాత ఈ వ�
పాకిస్థాన్ విధిస్తున్న పన్నులపై పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీర్పూర్ జిల్లాలోని దడ్యాల్ తహశీల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పద
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎంపీ నవనీత్కౌర్పై షాద్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన
లోక్సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’�
Priyanka Gandhi | ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ �
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై (Navneet Kaur) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేర�
Mani Shankar Aiyar: పాకిస్థాన్ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చ�
Farooq Abdullah: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ�
Terrorist Attack | సూరన్కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచ�
PM Modi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ నేత ఆందోళన వ్యక్తం చేశారు. పాక్లో నెలకొన్న పరిస్థితుల్ని భారత్తో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్న భారత్ తీరున�