Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్లో పోటీకి దిగిన పాకిస్థాన్ జట్టుపై జోకులు పేలుతున్నాయి. 24 కోట్ల జనాభా నుంచి బరిలో ఉన్నది ఏడుగురు అథ్లెట్లు అంటూ పలువురు సోషల్మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్ల�
IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో నివసిస్తున్న హిందూ జనాభా సంఖ్య పెరుగుతున్నది. ఈ ఇస్లామిక్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు గత ఏడాది నిర్వహించిన జన గణన ప్రకారం దేశంలోనే అతిపెద్ద మైనారిటీ వర్గంగా నిలి�
మహిళల ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. శుక్రవారం దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దాయాదిని
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్
నిషేధిత రసాయనాలు ఉన్న చైనా కార్గో కంటైనర్ను తమిళనాడులోని కట్టుపల్లి ఓడరేవు వద్ద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జీవ, రసాయన యుద్ధం కోసం ఈ రసాయనాలను చైనా పంపుతున్నట్టు కస్టమ్స్ �
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �