SCO | షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్కు రావాలని ఆ దేశం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. ఈ ఏడాది ఇస్లామాబాద్లో సమావేశం జరుగనున్నది. ఈ భేటీకి షాంఘై కో ఆపరేటివ్ ఆర్
PAK vs BAN : బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్(Pakistan)పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లా 10 వికెట్ల తేడాతో జయభేర
పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లా.. ఆతిథ్య జట్టుకు దీటైన జవాబిచ్చింది.
Mushfiqur Rahim: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికుర్ రహిమ్ సెంచరీచేశాడు. టెస్టుల్లో అతనికి 11వ సెంచరీ కాగా, నాలుగో రోజు బంగ్లాదేశ్ ఆధిక్యాన్ని సాధించింది. రహిమ్ 152 రన్స్
Army's tactical drone | భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటింటి. పాకిస్థాన్లో అది ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ డ్రోన్ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుం�
స్వదేశంలో బంగ్లాదేశ్తో ఆడుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు పాక్.. 113 ఓవర్లలో 448/6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. వర్షం అంతరాయం కారణంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు ఆలస్యంగా మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి పాక్ 4 వికెట్ల నష్టానిక�
Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ షెడ్యూల్ మార్పు అంతా కట్టు కథ
పాకిస్థాన్లో 2022లో సంభవించిన వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతా భావం ఆడ పిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నది. జూలై-సెప్టెంబరు మధ్య కా�
Arshad Nadeem: జావెలిన్ త్రోయర్ తండ్రి నిర్మాణ కార్మికుడు. వాళ్లకు తిండి కష్టమయ్యేది. ఇప్పుడు అతను పాక్ ఒలింపిక్ హీరో అయ్యాడు. ఫైనల్స్లో నీరజ్ చోప్రాకు షాక్ ఇచ్చి.. గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు.
Bangladesh crisis | బంగ్లాదేశ్లో సంక్షోభం వెనుక పాకిస్థాన్, చైనా పాత్ర ఉందని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. షేక్ హసీనాను గద్దె దించి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)ని అధికారంలోకి
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �