పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
భారత్పై తాము దాడులు జరపాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు దాడులు జరిపాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ మంత్రి షాలె మొహమ్మద్ మాజీ వ్యక్తిగత సహాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి సకుర్ ఖాన్ మంగలియా పాక్ గూఢచారిగా పని చేస్తున్నట్టు అనుమానించి బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున
పాకిస్థాన్తో సరిహద్దు గల జిల్లాల్లో ఈ నెల 31న సాయంత్రం భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తాయి. గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్ముకశ్మీరులలో ఈ కవాతులు జరుగుతాయి. సరిహద్దుల ఆవలి నుంచి ఎ�
హనీ ట్రాప్లో చిక్కుకుని సున్నితమైన దేశ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్కు అందజేస్తున్నాడన్న ఆరోపణపై థాణెకు చెందిన ఒక జూనియర్ ఇంజినీర్ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్�
Sindoor | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ పేరుతో మెరుపుద�
CRPF Jawan Arrest | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది. భారత్లో ఉంటూ పాక్కు సున్నిత సమాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అర
పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆధునికీకరిస్తున్నదని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి చైనా సైనిక, ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.
‘ఆపరేషన్ సిందూర్'కు రుజువులు కావాలనేవారిని భారత వాయు సేన విమానానికి వేలాడదీసి, పాకిస్థాన్కు పంపించాలని రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ బీజేపీ ఎంపీ సీపీ జోషీ అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్' దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్�
Pak President Daughter Convoy Attacked | పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమార్తె, ఎంపీ ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్పై దాడి జరిగింది. శుక్రవారం కరాచీ నుంచి నవాబ్షాకు వెళ్తున్న ఆమె కాన్వాయ్ను కొందరు వ్యక్తులు అడ్డు�
Abhishek Banerjee: రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భార�