చైనా గూఢచారి నౌక డా యాంగ్ యి హావో భారత జలాల్లో సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యం, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో ఈ నౌక పసి గడుతు�
Rajnath Singh : ప్రస్తుతం ఉన్న తరుణంలో పాకిస్థాన్కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్రర్ ఫండింగ్తో సమానమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన సై�
Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �
భారత్ సైన్యం దాడుల అనంతరం పాకిస్థాన్లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్డాగ్గా వ్యవహరించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) గురువారం వెల్లడించింది.
భారతీయ అధికారులకు పాకిస్థాన్ అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ కస్టడీలో 21 రోజులు తీవ్ర వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో గల అంతర్జాతీ�
భారత్- పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచం మన వైపు చూసేలా చేశాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల భారత ఆర్మీ పరాక్రమాన్ని, మన ఆయుధ సంపత్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఉగ్రవాదాన్న�
Jaishankar | సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అంతం చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పైనే ఆ దేశంతో చర్చలు జరుపుతా
Radiation Leak: పాకిస్థాన్లో ఎటువంటి అణుధార్మికత లీకేజీ లేదని ఐఏఈఏ చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎటువంటి రేడిషన్ రావడం లేదని, ఆ కేంద్రాల నుంచి ఎటువంటి లీకేజీ కావడం లేదని ఐఏఈఏ ప్రతినిధి ఒకరు వెల్ల
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత రక్షణ దళం మరో ఘనత సాధించింది. సరిహద్దులో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వ�
BSF jawan | గత నెలలో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ (BSF jawan) పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ బుధవారం భారత్కు అప్పగించిన విషయం తెలిసిందే. అయ�
భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్లో తుర్కియే సైన్యానికి చెందిన ఇద్దరు డ్రోన్ ఆపరేటర్లు మరణించారు. దీంతో పాకిస్థాన్కు సాయంగా 350కి పైగా డ్రోన్లనే కాకుండా వాటి ఆపరేటర్లను కూడా తుర్కియే పంపించినట�
భారత్కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర�