తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప�
IND vs PAK | దాయాది పాకిస్థాన్ (Pakistan) కు భారత్ (India) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
Turkey | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ (Turkey) అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్ (India) లో ఆ దేశానికి వ్యతిరేకంగా �
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
China | పాకిస్థాన్కు ఆయుధ సామగ్రితో కూడిన కార్గో విమానాలను పంపినట్టు వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మో�
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
Operation Sindoor | గెలుపు అంచుల్లోకి వెళ్లిన భారత్.. పాకిస్థాన్తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత బ్రహ్మ చెల�
Kirana Hills | న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్లో అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్పై తాము దాడి చేయలేదని భారత వైమానిక దళం సోమవారం స్పష్టం చేసింది. మేము కిరానా హిల్స్పై ఎలాంటి దాడి చేయలేదు. అక్కడ ఏముందో మాక�
Pakistan | పంజాబ్లోని జలంధర్ వద్ద నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు చోట్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. శకలాల దగ్గ
Vikram Misri | న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని శనివారం మధ్యాహ్నం ఇలా ప్రకటించారో లేదో, యుద్ధం ద్వారా పాకిస్థాన్ పీచమణచాలని కోరుకుంటున్న పలువురు పౌరులు విద�
M Modi | ఎవరిది విజయం.. ఎవరిది అపజయం. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడటానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వ
పాకిస్థాన్తో భారత్ సాగించిన యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నా ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీం�