భారతీయ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఉపయోగించుకున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించా
Tiranga rally | కాశ్మీర్లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Beating Retreat : పంజాబ్లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విమరణ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే పది రోజు�
Army officer | పాకిస్థాన్ (Pakistan) మొత్తంపై దాడి చేయగల సైనిక సామర్థ్యం భారత్కు ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా (Lieutenant General Sumer Ivan D'Cunha) తెలిపారు.
పాకిస్థాన్కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్�
భారత్ ఇటీవల పాక్లోని తొమ్మది ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు దాయాది దేశం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) మేజర్ జనరల్ కార్త
ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
No US role in ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాక్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది.
Pak spy network busted | పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గుర�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్లో జరగ
పాకిస్థాన్ లేదా నరకం, ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే, తాను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతానని బాలీవుడ్ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్
పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీ షాక్ ఇచ్చింది. ఉద్దీపన పథకంలో భాగంగా పాక్కు తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కొత్తగా మరో 11 షరతులు విధించింది.