పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ఉగ్రదాడికి కారణమైన, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. �
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కరాచీ బేకరీపై మతోన్మాద, అరాచకశక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
PM Modi | పాక్ అణు సామర్థ్య బ్లాక్ మెయిలింగ్ను ఇక సహించేది లేదు.. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్ప
PM Modi | గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నాం.. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది.. భారత రక్ష�
Pakistan's Kirana Hills | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడులు, అనంతరం పరిణామాల గురించి త్రివిధ దళాధికారులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్లోని కిరానా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడిలో పాకిస్థాన్కు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచిన ఆ దేశానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ�
Kashmir | ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ �
Brahma Chellaney | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఇండియాటుడేతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుంద
Shehbaz Sharif | భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం తమ దేశం సాధించిన చారిత్రక విజయమని పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పుకున్నారు. భారత్ దూకుడుకు సైన్యం ‘ప్రొఫెషనల్'గా, ‘ఎఫెక్టివ్'గా స్పందించిందని పేర�
ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ పాక్ అధికారికి భారత సైన్యానికి సంబంధించిన సమాచారం చేర వేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు