justice ayesha malik | జస్టిస్ ఆయేషా మాలిక్ (55) పాకిస్థాన్ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. పురుషాధిక్య పాక్ సుప్రీంకోర్టుకు ఓ మహిళ న్యాయమూర్తిగా రావడాన్ని ప్రపంచ దేశాలన్నీ స్వాగతిస్తున�
ముర్రీ: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. పంజాబ్లోని తీవ్రంగా కురుస్తున్న మంచులో చిక్కుకున్న కార్లలో ఉన్న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ముర్రీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతమైన ముర్రీకి భార�
Encounter | జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): గూఢచర్యానికి సంబంధించిన కేసును ఏపీ పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న 20 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2014-20 మ
Pakisthan | పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన
New year Greetings: ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం
ఇస్లామాబాద్: ఇండియా తన వైమానిక సత్తాను రాఫేల్ యుద్ధ విమానాలతో బలోపేతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే రీతిలో దాయాది పాకిస్థాన్ కూడా తన అమ్ములపొదిని పెంచుకుంటోంది. చైనాకు చెందిన జే-10సీ యుద్ధ విమా�
Encounter | జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్లు (Encounter) జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లా నౌగావ్ షాహబాద్లో, కుల్గాం జిల్లాలోని మిర్హ్హాం
అండర్-19 ఆసియా కప్ దుబాయ్: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో యువ భారత జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన పోరులో భారత్ చివరి బం�
ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�