ప్రతీ ఏట వేలాది మంది బాధితులు ఏపీపీజీ నివేదికలో వెల్లడి ఇస్లామాబాద్, డిసెంబర్ 8: పాకిస్థాన్లో మైనారిటీలపై, ముఖ్యంగా మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా వేలాది మంది బాలికలను, మహిళలను కిడ్నాప్ చ�
పాక్లో శ్రీలంక జాతీయుడిపై టీఎల్పీ మూకల దాష్టీకం ఇస్లాం మతాన్ని కించపరిచాడని ఆరోపిస్తూ దారుణం లాహోర్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శుక్రవారం దారుణ మూకదాడి చోటుచేసుకుంది. ఇస్లాం మతాన్ని, తమ ద
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని
చటోగ్రామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 109/0తో మంగళవారం చివరి రోజు రెండో ఇన్
ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఇండియా దారుణంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్
Gautham Gambhir | మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు రెండు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకటి ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రాగా, మరొకటి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు �
ఇస్లామాబాద్: దేశాన్ని నడుపడానికి అవసరమైనంత డబ్బు తమ దగ్గర లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తెలిపారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేకపోతున్నామన్నారు. విదేశీ అప్
పిత్తోర్ఘడ్: భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన�
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి చైనా వెళ్తున్న ఓ ప్రమాదకర కార్గోను గుజరాత్లోని అదానీ పోర్టులో సీజ్ చేశారు. డీఆర్ఐ అధికారులు ముంద్రా పోర్టులో ఓ విదేశీ రవాణా నౌకను సోదా చేశారు. దాంట్లో ప్రమాకరమైన,