న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థక�
13 రోజులు.. 10 మ్యాచ్లు నిజాంపేట కేంద్రంగా దందా ఐదుగురు నిర్వాహకుల అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆ యువకులంతా ఉన్నత చదువులు చదివినవాళ్లే.. సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ స్�
కరాచీ, జూన్ 11: గూఢచర్యం ఆరోపణలతో పాక్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ న్యాయ సాయం పొందేందుకు కాన్సులర్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించింది పాకిస్థాన్. ఈ మేరకు �
తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాజీ సలహాదారు.. ప్రతిపక్ష పార్టీ ఎంపీ చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాకిస్తాన్లో ఉగ్రవాద ఆర్థిక నెట్వర్క్ బహిర్గతమైంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అభయారణ్యంగా మారింది. ఇక్కడ తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మసీదుల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తారు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ�
పట్టాలు తప్పిన రైలుని ఢీకొన్న మరో రైలు 50 మంది మృతి.. 70 మందికి తీవ్ర గాయాలు కరాచీ, జూన్ 7: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మరణించగా సుమారు 70 మందికి తీవ్ర గాయాలయ్య
ఘోరం.. పాక్లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి | పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు.
పాకిస్తాన్లో హిందూ వ్యాపారవేత్త అశోక్ కుమార్ గత నెల 31 న దారుణహత్యకు గురయ్యారు. ఐఎస్ఐ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తున్నది.
చండీఘడ్: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న ఈ పరిణామంపై అందరి దృష్టి పడింది. యుద్ధ నౌకలను టార్గెట్ చేయడంతో పాటు స�
పాకిస్తాన్కు తన స్నేహితుడు చైనా వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి చైనా నిరాకరించింది.