ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు వర్షాలు వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో సుమారు 165 మంది మరణించారు. మరో 171 మంది గాయపడినట్లు నేషనల�
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దాయాది పాకిస్థాన్ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారీ విజ
టీవీ జర్నలిస్టులు లైవ్లో ఉండగా, వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. చుట్టూ చేరిన జనం వారికి విసుగు తెప్పిస్తుంటారు. లైవ్ కవరేజీకి అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడ్డ ఓ యువకుడి చెంప చెల్లుమనిపించ�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ
నార్త్ వజీరిస్తాన్: పాకిస్థాన్లోని నార్త్ వజీరిస్తాన్ గిరిజన జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో పది మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జర�
పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది.
గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర�
పాకిస్థాన్లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులు కూడా తీసికట్టుగా మారుతున్నాయి. శ్రీలంక మాదిరిగానే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పాక
ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క�
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. �
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్