ఇస్లామాబాద్: క్రికెట్లో ఎంత గొప్ప ప్లేయర్స్ అయినా.. కొందరు కెప్టెన్గా, మరికొందరు కోచ్గా విఫలమవుతుంటారు. ఆ బాధ్యతలను తీసుకోవడానికి చాలా మంది ముందుకు రారు. అందుకే ఎంతో మంది లెజెండరీ ప్లేయర
Pakistan | పాకిస్థాన్లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా నివేదికలో వెల్లడైంది. వారం క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో జరిగిన క్వాడ్ దేశాల సమావేశం
Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్
గ్వదార్: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బలోచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న కోస్టల్ నగరం గ్వదార్లో ఉన్న జిన్నా విగ్రహాన్ని బలోచి మిలిటెంట్లు బాంబు �
PM Modi on Pakistan: వాళ్లు ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా ఉపయోగిస్తున్నారని పొరుగు దేశం పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ త
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇండియాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబంధించి అలెర్ట్ జారీ చేసినట్లు కూ�
ఇస్లామాబాద్: అసలే అది పాకిస్థాన్. ఆ దేశంలాగే అక్కడి క్రికెట్ బోర్డు కూడా దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్లాంటి పెద్ద టీమ్ తమ దగ్గర ఆడటానికి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవ�
ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. �
సార్క్ | పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకున్నది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే కర్తార్పూర్ సాహిబ్ పాకిస్థాన్లో ఉండేది కాదని, భారత్లో ఉండేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సిక్కు సమాజ�