అమెరికా నివేదిక వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీ�
వాషింగ్టన్: పాకిస్థాన్ను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద గ్రూపులు ఇండియాను టార్గెట్ చేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. పాక్లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులపై ఆ దేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది. జ�
కరాచీ: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో విండీస్పై పాక్ 7 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. మొదట బ�
WI vs PAK | పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోన
మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల దుబాయ్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మొదలయ్యే మెగా టోర్నీ షెడ్యూల్ను బుధవారం ఐసీసీ విడు�
Cricket | భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటనను న్యూజిల్యాండ్ అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాక్ రావల్సిన ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలతో వెనకడుగు వేసింది.
Hing laj mandir | పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు
Pakistan | అమెరికా ఇటీవల నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు(Summit for Democracy)కు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. డిసెంబర్ 9-10 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి సి నుంచి నిర్వహించిన ఈ డిజిటల్ సదస్సుకు పాకిస్తాన్�
ప్రతీ ఏట వేలాది మంది బాధితులు ఏపీపీజీ నివేదికలో వెల్లడి ఇస్లామాబాద్, డిసెంబర్ 8: పాకిస్థాన్లో మైనారిటీలపై, ముఖ్యంగా మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా వేలాది మంది బాలికలను, మహిళలను కిడ్నాప్ చ�