రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు �
రికార్డు స్థాయి వర్షాలతో పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్లోని దాదాపు సగం భూభాగం వరకు వరదను ఎదుర్కొంటున్నదంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్తో ఆటను ముగించగా, స్టేడియంతోపాటు దేశం మొత్తం స�
టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళ�
ప్రమాదవశాత్తు బ్రహ్మో స్ క్షిపణి పేలి పాకిస్థాన్లో కూలిన ఘటనకు సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం వేటువేసింది. గత మార్చి 9న ఈ ఘటన జరిగింది. ప్రామాణిక పని విధానాలు పాటి�
ఇస్లామాబాద్ : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు డిసెంబరులో మూడు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించనున్నది. తొలి టెస్టు డిసెంబరు 1-5 తేదీలలో రావల్పిండిలో, రెండో టెస్టు �
ముంబై, ఆగస్టు 20: ముంబై నగరంలో 26/11 తరహాలో దాడులు చేయనున్నట్టు పాకిస్తాన్ కోడ్ నంబర్తో వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వచ్చినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ చెప్పారు. శనివారం ఆయన మీడియాత
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ ద్వారా మధ్య ఆసియాపై తన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్న చైనా.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పాక్-అఫ్గాన్ రీజియన్లో ఇప్పటికే బెల్ట్ అండ్ రో�
Sindh | పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు