పాకిస్థాన్ టఫ్ బౌలింగ్ వేసి ఆస్ట్రేలియాను కట్టడి చేస్తోంది. దీంతో ఆస్ట్రేలియా వికెట్లను నిలుపుకోలేకపోతోంది. ఇప్పటి వరకు మూడు వికెట్లను కోల్పోయింది. ముందు ఫించ్ డక్ అవుట్ కాగా.. ఆ తర్వాత మార్ష
At least 1,500 Indian pilgrims to visit Pakistan for Gurupurab from November 17 to 26: MEA | గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్ను సందర్శించనున్నారు. భారత్-పాక్
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ జరుగుతున్న సెమీ ఫైనల్ 2 మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 176 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని �
పాక్ ఓపెనర్లు చెలరేగిపోతున్న సమయంలో పాకిస్థాన్కు షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి ఆజమ్ పెవిలియన్ చేరాడు. 34 బంతుల్లో 39 పరుగులు చేసిన ఆ�
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ సెమీ ఫైనల్ 2 మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే.. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ�
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ 2కు తెర లేచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య కొద్దిసేపట్లో పోరు ప్రారంభం కానుంది. దుబాయ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ గుర్తుందా. ఆ మ్యాచ్లో పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రిజ్వాన్, ఆజమ్ ఇద్దరే ఆడి పాక్ను గెలిపించారు. ఈరోజు మ్యాచ్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. టాస్
టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లో ఇవాళ పాకిస్థాన్, నమీబియా మధ్య పోరు త్వరలో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నమీబియా ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ అబ�
మూడో విజయంతో సెమీస్కు చేరువ ఒత్తిడికి అఫ్గాన్ చిత్తు అండర్డాగ్గా అడుగుపెట్టిన జట్టు అప్రతీహత విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగాటోర్నీకి వచ్చిన జట్టు.. మూడో మ్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: పాకిస్థాన్లోని ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీల్లో చేరాలనుకొనే భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్(ఓసీఐ) ముందుగా తప్పనిసరిగా తమ దగ్గర నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ) తీసు�