Yadadri EO | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీ శంకర్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2019వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి భవానీశంకర్ పదవీకాలం ఈ నెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Yadadri Eo