గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ
నార్త్ వజీరిస్తాన్: పాకిస్థాన్లోని నార్త్ వజీరిస్తాన్ గిరిజన జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో పది మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జర�
పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది.
గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర�
పాకిస్థాన్లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులు కూడా తీసికట్టుగా మారుతున్నాయి. శ్రీలంక మాదిరిగానే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పాక
ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క�
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. �
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్
పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో లండన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన అబ్బాస్ కు కరోనా వైరస్ కూడా సోకడంతో ఆయన ఆరోగ్
Earthquake | అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో భారత్ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్ నగరంలో
‘కశ్మీర్ను భారత్ కనుక పాకిస్థాన్కు అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే’ అని మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న అడిగారు.