కరాచీ: పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ హెల్త్ సెంటర్లో గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు. 32 ఏళ్ల మహిళ పట్ల అక్కడి వైద్య సిబ్బంది ఇలా వ్యవ�
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో �
దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లోనే. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థి�
దశాబ్దం క్రితం ముగిసిన మ్యాచ్ గురించి ఇప్పుడు పగటి కలలు కంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఒకవేళ తాను ఆ మ్యాచ్ లో ఆడుంటే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవకపోయేదని అంటున్నాడు. తనను ఆడించకపోవడం
క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం వల్ల ఆయా జట్లు ఇబ్బందులు పడుతుంటాయి. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్, వెస్టిండీస్ వన్డే సిరీస్లో కూడా అదే జరిగింది. విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో ఫీల్డ
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్పై కూడా లేరని, ఆస్పత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర�
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ
న్యూఢిల్లీ : దాయాది పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంల�
కరాచీ: పాకిస్థాన్లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటన గుర�
తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని