Suicide blast | పాక్ బలూచిస్థాన్ ప్రావిన్స్లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడి చేసుకొని జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది భద్రతా సిబ్బంది సహా 23 మంది గాయాలపాలయ్యారు. గాయపడ
BSF | పాక్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను బలగాలను కూల్చివేసి, ఆ తర్వాత
Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్తో నవంబ
England | టీ20 ప్రపంచ కప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో తలపడనుంది. దీనికోసం ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారుజామున పాక్లో అడుగుపెట్టారు. గత 17 ఏండ్లలో ఇంగ్లండ్
Virat Kohli: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో అనూహ్య రీతిలో కోహ్లీ సూపర్ షో ప్ర
Pakistan Army Chief | పాకిస్థాన్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఖమర్ జావ�
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
‘ప్రేమలో పడిన వారు వయసును చూడరు’ అని షుమైలా తెలిపింది. లియాఖర్తో పెళ్లికి తన కుటుంబం తొలుత అభ్యంతరం తెలిపిందని, అయితే చివరకు వారిని ఒప్పించినట్లు ఆమె చెప్పింది.
గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)లో పనిచేస్తున్న డ్రైవర్ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి రహస్య వివరాలను చేరవేశాడనే ఆరోపణలు రావడం
No Money For Terror conference దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి నో మనీ ఫర్ టెర్రర్ అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. మూడవ దఫా సదస్సులో 78 దేశాలతో పాటు అనేక బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నట్లు ఎన్ఐఏ డై
Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన�