Drone | జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ డ్రోన్ను (Drone) కూల్చివేశాయి. ఆదివారం ఉదయం కతువా జిల్లాలోని తల్లి హరియా చాక్ ప్రాంతంలో ఓ డ్రోన్.. అంతర్జాతీయ సరిహద్దు
ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. అంతర్జాతీయంగా అప్పు పెరిగింది.. తిరిగి చెల్లించాల్సిన సమయం ముంచుకొచ్చింది. కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. దీనికి తోడు రాజకీయ
ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేయాలి పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ అల్టిమేటం ఇస్లామాబాద్, మే 26: పాకిస్థాన్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆరు రోజుల్లోగా ప్రకటన చేయాలని ఆ దేశ ప్రభుత్వానికి మాజీ ప్రధాని ఇమ్రాన్�
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�
ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. ఆఖర్లో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే అలవాటు మార్చుకోని భారత్.. మరోసారి చక్కటి చాన్స్ కోల్పోయింది. హాకీ ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ చివరి నిమిషాల్లో పట్టు వదిలేసిన భారత్ ‘డ్రా’తో సర
ISI | దేశంలో మరోసారి భారీ విధ్వంసానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ( Inter-Services Intelligence) కుట్రపన్నింది. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్�
నిర్మించడానికి డ్రాగన్ దేశం ఒత్తిడి న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్లో తమ అవసరాల కోసం సైనిక శిబిరాలను నిర్మించాలని చైనా ప్రయత్నిస్తున్నది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను డ్రాగన్ దేశం నిర్మిస్తున�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ పెషావర్లోని సర్బంద్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాటా తాల్ మార్కెట్లో �
న్యూఢిల్లీ : పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్లో సుంగధ ద్�
పాకిస్థాన్కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్లోని తమ కంపెనీలన
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద