Pak Vs ENG | 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు తొలిసారిగా పాక్లో పర్యటించనున్నది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఏడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (PC
1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీ�
న్యూఢిల్లీ, జూలై 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్ సఫారీ జూలో 12 ఆఫ్రికన్�
శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో అద్భుత విజయం అందుకుంది. చివరి రోజు లంక బౌలర్ల కట్టడి తో పాటు వర్షం అంతరాయం వల్ల ఈ మ్యాచ్ లో ఫలితం ఏదైనా తేడా అవుతుందా..? అనే అనుమానాలను పటా
లాహోర్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మాన్రో
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేందుకు యత్నించాడు. కానీ అతన్ని ప్రయత్నాన్ని నిఘా వర్గాలు అడ్డ�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉప ఎన్నికల్లో స్టన్నింగ్ ప్రదర్శన ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లలో పీటీఐ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు వర్షాలు వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో సుమారు 165 మంది మరణించారు. మరో 171 మంది గాయపడినట్లు నేషనల�
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దాయాది పాకిస్థాన్ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారీ విజ
టీవీ జర్నలిస్టులు లైవ్లో ఉండగా, వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. చుట్టూ చేరిన జనం వారికి విసుగు తెప్పిస్తుంటారు. లైవ్ కవరేజీకి అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడ్డ ఓ యువకుడి చెంప చెల్లుమనిపించ�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ