ప్రమాదవశాత్తు బ్రహ్మో స్ క్షిపణి పేలి పాకిస్థాన్లో కూలిన ఘటనకు సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం వేటువేసింది. గత మార్చి 9న ఈ ఘటన జరిగింది. ప్రామాణిక పని విధానాలు పాటి�
ఇస్లామాబాద్ : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు డిసెంబరులో మూడు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించనున్నది. తొలి టెస్టు డిసెంబరు 1-5 తేదీలలో రావల్పిండిలో, రెండో టెస్టు �
ముంబై, ఆగస్టు 20: ముంబై నగరంలో 26/11 తరహాలో దాడులు చేయనున్నట్టు పాకిస్తాన్ కోడ్ నంబర్తో వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వచ్చినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ చెప్పారు. శనివారం ఆయన మీడియాత
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ ద్వారా మధ్య ఆసియాపై తన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్న చైనా.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పాక్-అఫ్గాన్ రీజియన్లో ఇప్పటికే బెల్ట్ అండ్ రో�
Sindh | పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు
ఆడవాళ్ల మీద చెయ్యి ఎత్తడమే తప్పు అని పెద్దలు చెప్తారు. అదే సదరు మహిళ గర్భంతో ఉంటే.. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒక సెక్యూరిటీ గార్డుకు ఇవేమీ పట్టలేదు. గర్భంతో ఉన్న మహిళను కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఇద�
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుల పేర్లు సర్వాన్ సింగ్, మోహన్ సింగ్. వరుసకు బాబాయి, అబ్బాయి అవుతారు. 75 ఏండ్ల క్రితం దేశ విభజన సమయంలో అబ్బాయైన మోహన్సింగ్ పాకిస్థాన్కు వెళ్లగా, బాబాయి స�
కామన్వెల్త్ గేమ్స్ కంటే నాలుగు రోజులు ముందే అమెరికాలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ క్రీడల నుంచి తప్పుక
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ సిటీలో ఉన్న 1200 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయాన్ని పునరుద్దరించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన కోర్టు తీర్పును వెలువరించారు. చాలా సుదీర్ఘ కాలం పాటు ఆ ఆలయ నిర్మా
షెడ్యూల్ విడుదల దుబాయ్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం త్వరలో రాబోతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్లో దాయాది పాక్
Asia Cup-2022 | ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 27న టోర్నీ ప్రారంభంకానున్నది. 28న దయాది జట్టు పాక్తో భారత జట్టు త