శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �
దుబాయ్: ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో.. ఇండియా రేపు పాకిస్థాన్తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెట�
దుబాయ్: మేటి ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సగటు స్కోరింగ్ రేటు కలిగిన బ్యాటర్గా ఘనత సాధించాడు. బుధవారం హాంగ్కాంగ్తో జర�
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడా
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు �
రికార్డు స్థాయి వర్షాలతో పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్లోని దాదాపు సగం భూభాగం వరకు వరదను ఎదుర్కొంటున్నదంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్తో ఆటను ముగించగా, స్టేడియంతోపాటు దేశం మొత్తం స�
టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళ�
ప్రమాదవశాత్తు బ్రహ్మో స్ క్షిపణి పేలి పాకిస్థాన్లో కూలిన ఘటనకు సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం వేటువేసింది. గత మార్చి 9న ఈ ఘటన జరిగింది. ప్రామాణిక పని విధానాలు పాటి�
ఇస్లామాబాద్ : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు డిసెంబరులో మూడు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించనున్నది. తొలి టెస్టు డిసెంబరు 1-5 తేదీలలో రావల్పిండిలో, రెండో టెస్టు �