Ricky Ponting | గత వారం పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యం�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు అంపైర్లను ఐసీసీ ఖరారు చేసింది. నవంబర్ 10న ఇండియా-ఇంగ్లండ్ తలపడే రెండో సెమీఫైనల్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీ�
గురుపురబ్ వేడుకల్లో పాల్గొనేందుకు సిక్కు యాత్రికులతో కూడిన బృందాలు పొరుగు దేశం సందర్శించే క్రమంలో వారి భద్రత కోసం పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయం చర్యలు చేపడుతోంది.
Shoaib Akhtar | టీ20 ప్రపంచ కప్లో ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. దీంతో టీ20 నుంచి నిష్ర్కమిస
తాజా ప్రపంచకప్లో అదృష్టం అంటే పాకిస్థాన్దే అనాలేమో! తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన పాక్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలోనూ పరాజయం పాలవడంతో.. ఇక ఆ జట్టు సెమీస్కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు.
టీ -20 ప్రపంచ కప్లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ స్పం
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగింది. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావా