నందికొండ : తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని గురువారం విడుదల చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.
నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వరకు చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్తున్నట్టు వివరించారు. రైతులు సాగు కోసం వినియోగించరాదని సూచించారు.