Drinking Water | కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్లైన్కు లీకేజీ పడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మొదట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని దళితవాడలో వాసులు సూచించారు.
నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామస్థులు తాగునీటి కోసం శనివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎస్సై ప్రవీణ్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలుపడంతో ఆందోళన విరమించారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. శనివారం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామపంచాయతీకి వచ్చారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాం�
రాజాపేటలో (Rajapeta) విద్యుదాఘాతంతో మహిళా మృతి చెందింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని గొర్రెకలపల్లి గ్రామానికి చెందిన సంపంగి తిరుపతయ్య, అండాలు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం రాజాపేటకు వల�
నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి హైదర్నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలను అరికట్టేందుకు ఈనెల 24 ఉద�
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
గత 15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.