శరీరానికి నీటి అవసరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు చల్లని వాతావరణం ఉంటున్నది. ఇక ముందు చల్లదనం ఇంకా పెరుగుతుంది. కాబట్టి వర్కవుట్స్ చేసేముందు తాగే నీళ్లు కాస్త తగ్గించాలి. సాధారణంగా ఉదయాన్నే రెండు గ్లాస�
నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఎస్సీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
నాగార్జునసాగర్ డ్యాంలో నిల్వ ఉన్న కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రకు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఆంధ్ర అధికారులు కుడి కాలువకు ఈ నెల 26న తాగునీటి విడుదల ప్రారంభించిన విషయం విదితమే. కుడికాలువకు 500 క్యూసెక్క�
వర్షాకాలం అంటే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకునే సమయం. చల్లటి గాలులు, పచ్చని పరిసరాలు, కురిసే జల్లులు పిల్లలకు ఎంతో ఆనందాన్ని పంచుతాయి. వర్షంలో తడవడం, నీటిగుంటల్లో ఆడుకోవడం, స్నేహితులతో కలిసి బయట గడపడం చ
KRMB Meeting | ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి కోసమే నీటి విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
Sagar | సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి. కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం తక్షణ చర్యలు చేపట్టాలి. కేంద్రం, కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి అని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.
6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను హామీ ఇస్తూ, బోధన, మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమల్లోకి వచ్చి 16 ఏండ్లు గడిచినా విద్యార్థులక�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు ఏన్కూరు మార్గంలో నిమ్మవాగు ద్వారా వైరా చెరు
వాటర్ బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న జంక్షన్ పనుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం 10గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందన�
తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తుడు ఒక్కడే జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సంఘటన శుక్రవారం బూర్గంపహాడ్లో చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై గ్రామస్తుడ�
కాలంతో సంబంధం లేకుండా... కరువు కాటకాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ అనే అద్భుతమైన పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కలుషిత తాగునీరు కలవరపెడుతున్నది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి వ్యాప్తంగా తాగునీరు సరఫరా అవుతున్నది. పలుచోట్ల నల్లా నీళ్లు మురుగు, దుర్వాసనతో వస్�
ఆదివాసీలు అంటే.. సంస్కృతి, సంప్రదాయాలు, పచ్చని గూడేలు, అడవులు గుర్తొస్తాయి. ప్రపంచం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే.. ఆదివాసులు మాత్రం అదే అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధ