భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ (దళితవాడ) తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న�
నగరంలో తాగునీటి ఎద్దడి వల్ల ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు జలమండలి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుక్ చేసుకున్న నాటి నుంచి ట్యాంకర్ వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా.. అని పడిగాపులు కాయాల్సిన
నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి�
తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతలా బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలని మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కోరారు. తాగునీళ్లు ఇవ్వాల్సిందేనం
ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఉన్న చిత్రలేఅవుట్ కాలనీలో పది రోజులుగా కలుషిత నీటి సరఫరా అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో దుర్గంధంతో పాటు దుర్వాసనతో పాటు �
BRS Dharna | జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహి
జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య�
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్�
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పటాన్చెరు నుంచి హైదర్నగర్ 1,500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ లైన్.. హైవే పనుల సందర్భంగా ధ్వంసమైంది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
నగరంలోని బస్తీలు, కాలనీల్లో తాగునీరందక ప్రజలు అల్లాడుతుంటే జలమండలి అధికారులు మాత్రం అపార్ట్మెంట్లకు నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. పరిమితికి మించి తాగునీటిని అందిస్తూ పెద్దలకు ఇబ్బందులు రాకుండా చూ�