తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరి గొంతెండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం పూర్తి చేస్తే... కనీసం ఆ పథకాన్ని కొనసాగించేంద
ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లా అంతటా భూగర్భజలాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలతో పోలిస్తే సుమారు రెండు మీటర్ల మేర నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గత వారం, పది రోజులుగా ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణో�
మండుతున్న ఎండల వేళ.. నగరవాసులు చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నారు.. నల్లా ఎప్పుడొస్తుందా.. అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట.. ఒక్కో తాగునీటి వ్యథ.. అంతులేని కథలా మారింది. కొన్ని ప్రాంతాల
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్�
Water Problem | నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ�
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
Drinking Water | చండూరు మున్సిపల్ కేంద్రం వాటర్ ట్యాంక్ సెంటర్లో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు.
నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవ�
ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో మాత్రం దారుణంగా ఉన్నదన్నా ఆరోపణలున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల పేరుతో హంగామా చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేద�
వేసవి కాలం ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని..
వారం రోజులుగా మణికొండ పాత గ్రామంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పదిరోజులుగా మురుగునీరు సరఫరా చేస్తున్నారని స్థానిక ప్రజలు జలమండలిశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ వి