BRS NRI | నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ నాయకులు
ప్రారంభించారు.
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై అసెంబ్లీ వేదికగా సర్కార్ తీరును ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ప్రభుత్వ డ్యాష్బోర్డులో రాష్ట్రంలోని 98 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నట్టు అధికారులు ర
బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నీరుగార్చుతోంది. ఇంటింటికీ గోదావరి జలాలను నాడు కేసీఆర్ తాగునీరుగా అందించారు. కానీ, కాంగ్రెస్
జలమండలి సిబ్బంది, అధికారులు గ్రేటర్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారులను రోజుకో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారి.. మంచినీళ్లు ఎప్పుడు వస్
మహానగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. జలమండలి పరిధి విస్తరించి మహా జలమండలిగా ఏర్పడిన నీటి సమస్యల్లో ఎలాంటి మార్పులు రాకపోగా.. పరిస్థితి మరింత దిగజారిపోతున్నది. అధికారులు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో
భద్రాద్రి జిల్లాలో ఈ ఎండాకాలం కూడా తాగునీటికి తండ్లాట తప్పేలా లేదు. గత ప్రభుత్వం మీద నీలాపనిందలు మోపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు గడుస్తున్నా కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితి లేకు�
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిఎస్ఐ చర్చి సమీపంలో తాగునీటి పైపు లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినా, అవి పూర్తి స్థాయి�
Drinking water | ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులు చేయించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. కార్మికులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.., అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాళీ బిందెలతో మహిళలు రోడ్లుపైకి వచ్చి, కాలినడకన కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీళ్లు తెచ్చు
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని మంత్రి సీతక అన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని, సర్పంచ్ల ఫోన్కాల్స్కు స్పందించి సమస్యలు పరిషరించాలని సూచించ�
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికి సైతం రోగులు, అటెండెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకోవడానికి తాగునీరు కరువైంది. త
జంట నగరాలకు తాగు నీరు అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాలు కాలుష్య నివారణకు తీసుకునే చర్యలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హైకోర్టు తప్పుపట్టింది.ఈస�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీల�