వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.., అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాళీ బిందెలతో మహిళలు రోడ్లుపైకి వచ్చి, కాలినడకన కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీళ్లు తెచ్చు
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని మంత్రి సీతక అన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని, సర్పంచ్ల ఫోన్కాల్స్కు స్పందించి సమస్యలు పరిషరించాలని సూచించ�
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికి సైతం రోగులు, అటెండెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకోవడానికి తాగునీరు కరువైంది. త
జంట నగరాలకు తాగు నీరు అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాలు కాలుష్య నివారణకు తీసుకునే చర్యలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హైకోర్టు తప్పుపట్టింది.ఈస�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీల�
జలమండలిలో ఐదేండ్ల నీటి బకాయిలు ఒకేసారి చెల్లించాలంటూ హుకూం జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల బిల్లులు వేయకుండా తమకు తెలియని బిల్లులను ఇప్పడు చెల్లించాలని కోర�
Tribals protest | గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బేతాల్ గూడ, సోనాపూర్ గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.
మహానగరంలో మంచి నీరు తాగలేని విధంగా గరళంగా మారుతున్నది. ఇండ్ల నుంచి వచ్చే గృహ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోతున్నది. మహా నగరంలోని భూగర్భజలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇండ్లలోని బోర్లలో పుష�
జలమండలి నుంచి వచ్చే తాగు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని బజారాహిల్స్ రోడ్ నంబర్ 14 శ్రీవెంకటేశ్వర నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని కేఎల్ టవర్ గల్లీ మొత్తానికి నీటి సర
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీళ్లు తాగి పది మందికి పైగా మరణించిన కొన్ని రోజులకే బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్లో తాగునీళ్లు కలుషితం అయ్యాయి. వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడటంతో సివి�
ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని వారం రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందాడు