ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం.. ముఖ్యమంత్�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని గురువారం విడుదల చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వరకు చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్త�
గోల్నాక డివిజన్, ఖాద్రిబాగ్..కిషోర్కుంజ్ స్కూల్ లేన్ ప్రాంతంలో 15 రోజులుగా నల్లాల్లో డ్రైనేజీ నీరు కలిసి వస్తున్నది. దీంతో తాగునీరు తాగలేకపోతున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు �
ఖైరతాబాద్లోని ఇందిరానగర్కాలనీలో కొత్త డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. హడావుడిగా పనులు ముగించి, పగిలిపోయిన పైపులైన్లకు నిర్లక్ష్యంగా ప్యాచ్లు వేసి మూసివేశార
Drinking Water | తమకు తాగు నీరు రావడం లేదని సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామంలో గ్రామస్థులంతా రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలు దేరారు.
Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్లో పగ
తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామాలను విడిచి వెళ్లె ప్రసక్తే లేదని, పునరావం పేరిట గ్రామాలను ఖాళీ చేయడం కంటే గ్రామాల్లోనే రోడ్లు, వంతెనలు, తాగునీరు, ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వివిధ గ్�
నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-2కు చెందిన కలబూర్గు-పటాన్చెరు ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో ఏర్పడిన భారీ లీకేజీ కారణంగా జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతు పనులు �
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవ�
సిటీలో తాగునీటి మాఫియా రెచి.్చపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు. నాలాలు, మూసీ పరిసరాల్లో బోర్లను తవ్వి విషపూరితమైన నీటిని తోడి విక్రయిస
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �