అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
గత 15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరికొన్ని గ్రామాల్లో పర్యవేక్షణ లేక నీరు వృథాగా పోతున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో నల్లాలకు ఆన్ఆఫ్�
తాగునీరు అందివ్వాలని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వాసులు గురువారం నిరసన తెలిపారు. గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ప్రజలు విసిగెత్తి గురువారం గ్రామ పంచాయతీ వాటర్ ప�
రహ్మత్నగర్ వీడి యో గల్లీ, గురుద్వారా ప్రాంతాల్లో కలుషిత నీటి తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. కొన్ని రోజులుగా డ్రైనేజీ నీటితో కలిసిన నీరు సరఫరా అవుతుండటంతో అవస్థలు పడుతున్నామని తెలిపార
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని, కూలిపోయిందని ప్రచారం చేస్తూ దానిని ఒక విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసేం
తలాపున గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నా.. ఇక్కడి ప్రజలకు మాత్రం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. అది కూడా పండగ పూట.. రెండు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు.
సీఎం ఇలాకాలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కోస్గి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజుల కిందట పైప్లైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టా�