తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెంలోని ఎస్సీ మాదిగ, మాల, సినిమా టాకీస్ కాలనీల్లో సంవత్సరం కాలంగా తాగునీటి సమస్య ఎదువుతుందన్నారు.
Rat | అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమణి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తూ చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. అయితే భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను విద్యార్థులు �
ప్రిన్సిపల్పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎస్సీ కాలనీలో ఉన్న బోర్ వెల్ మోటార్ చెడిపోయింది. పట్టించుకోవాల్సిన గ్రామపంచాయతీ స�
వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు.. నీటి సరఫరా లో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటి మరమ్మత్తులు చేపట్టెందుకు మునిపల్లి మండలానికి (Munipalli) గత మే నెలలో ప్రభుత్వం రూ.5లక్షలు విడుదల �
గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట
మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు.
వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ న�
మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్దే అని, కేసీఆర్ కృషితోనే గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని బీఆర్ఎస్ గజ్వేల�
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం పంట పొలాల్లోని బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ