సముద్ర జలాల నుంచి పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ హైడ్రోజన్ను తయారుచేసి చైనా ఘనత సాధించింది. ఈ రెండు విలువైన వనరులను ఒకే మిషన్ను ఉపయోగించి, ఒకే ప్రక్రియలో రాబట్టింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి అదికూడా కేవలం అర్థగంట పాటే మిషన్ భగీరథ నీటిని స
Drinking Water | మచ్నూర్ గ్రామం 6వ వార్డులో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ పాడైపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
మన దేహంలో అధిక పరిమాణంలో ఉండేది నీరే! అందులో కొంచెం తగ్గినా సమస్యే. దాన్ని అర్థం చేసుకోకపోతే దాహం తీర్చుకోరు. దేహం సమస్యపోదు. అప్పుడప్పుడూ నీళ్లు తాగితే సరిపోతుందనుకుంటారు. కానీ, వాతావరణ పరిస్థితులు, పని �
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితోపాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చూడండి ఎలా ఉందో.. కార్యాలయంలోని సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట గల ఈ
గ్రామానికి నెలరోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిశ్రమలకు మాత్రం నీటిని వదులుతున్నారని చిట్కుల్ గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నా�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, చిన్న ధర్మారం కాసిపేట గ్రామాల్లో నీటి సమస్యపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
Drinking Water | కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్లైన్కు లీకేజీ పడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మొదట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని దళితవాడలో వాసులు సూచించారు.
నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు.