వాటర్ బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న జంక్షన్ పనుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం 10గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందన�
తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తుడు ఒక్కడే జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సంఘటన శుక్రవారం బూర్గంపహాడ్లో చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై గ్రామస్తుడ�
కాలంతో సంబంధం లేకుండా... కరువు కాటకాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ అనే అద్భుతమైన పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కలుషిత తాగునీరు కలవరపెడుతున్నది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి వ్యాప్తంగా తాగునీరు సరఫరా అవుతున్నది. పలుచోట్ల నల్లా నీళ్లు మురుగు, దుర్వాసనతో వస్�
ఆదివాసీలు అంటే.. సంస్కృతి, సంప్రదాయాలు, పచ్చని గూడేలు, అడవులు గుర్తొస్తాయి. ప్రపంచం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే.. ఆదివాసులు మాత్రం అదే అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చిన సం క్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాల్లో మిషన్ భగీరథ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో
మండలంలోని కొండ భీమనపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 పక్కనే ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, శనివారం స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నా నిర్�
రహ్మత్నగర్లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. స్థానిక పోచమ్మ టెంపుల్, చర్చ్ లైన్లలో కలుషిత నీటి సరఫరాతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో అర్థం కాని పరిస్థిత�
త్రాగునీటి కోసం రోడ్ ఎక్కిన మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 ప్రక్కన గల డబుల్ బెడ�
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ�
మహానగరాన్ని తాగునీటి గండం చుట్టుముట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో నీటి తండ్లాట మొదలైంది. జూలై నెల సగం గడిచినా అసలు వేసవి ముగిసిందా.. లేదా అన్నట్టుగా పరిస్థితి
కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పద