‘పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు’ ప్రపంచమంతా ‘నాటు నాటు’ పాటకు నీటుగా స్టెప్పులేస్తూ దుమ్మురేపుతున్నది. కామన్మ్యాన్ నుంచి సెలెబ్రిటీ వరకు ‘నా పాట సూడు.. నా ఆట సూడు..’ అంటూ పాదాలు కదిపి వైరల్ అయిపోతు�
Pakistan | తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్థాన్లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బంద
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయ�
Lovers | ఆమెది పాకిస్తాన్.. అతనిది ఇండియా.. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ను అని చెప్పుకున్నాడు. ఆమెనేమో కాలేజీ చదువుతున్నట్లు తెలిపింది. ఇక ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలను
ప్రముఖ కవి జావెద్ అక్తర్ పాకిస్థాన్ను ఆ దేశంలోనే తీవ్రంగా విమర్శించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించిన ఆయన.. దాడికి బాధ్యులైన ఉగ్రవాదులు ఇంకా పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పటికే దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలం సియోల్కోట్లో ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్�
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
పాకిస్థాన్లోని కరాచీ పోలీస్ హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.
చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్మేషన్ ప్రాంతంలో సిగ్నల్మెన్గా అలీమ్ ఖాన్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాకిస్థాన్కు గూఢచారిగా అతడు పనిచేస్తున్నాడు. చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాల �
గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పాక్ పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్ట�
పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్న�