పాకిస్థాన్లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులు కూడా తీసికట్టుగా మారుతున్నాయి. శ్రీలంక మాదిరిగానే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పాక
ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క�
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. �
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్
పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో లండన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన అబ్బాస్ కు కరోనా వైరస్ కూడా సోకడంతో ఆయన ఆరోగ్
Earthquake | అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో భారత్ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్ నగరంలో
‘కశ్మీర్ను భారత్ కనుక పాకిస్థాన్కు అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే’ అని మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న అడిగారు.
కరాచీ: పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ హెల్త్ సెంటర్లో గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు. 32 ఏళ్ల మహిళ పట్ల అక్కడి వైద్య సిబ్బంది ఇలా వ్యవ�
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో �
దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లోనే. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థి�