గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పాక్ పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్ట�
పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్న�
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇమ్రాన్ను అరెస్ట్ చేసేందుకు లాహోర్లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు తరలిరాగా.. వారిని అడ్డుకునే
పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.35 చొప్పున పెంచిన షాబా�
దాయాది దేశం పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువులు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. మనకు నిత్యం ఉపయోగపడే పాల నుంచి.. చికెన్ వరకు అన్ని ధ
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�
పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే పాకిస్తాన్ మనుగడ కోల్పోయేదని, దేశం పతనమయ్యేదని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు గర్తించాయి.
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.