పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక అయిన క్వెట్టాలోని బిగుత్ స్టేడియం సమీపంలో బాంబు పేలింది. దాంతో, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత 4 వేలమంది పో�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
Asia Cup | ఈ ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాక్ నుంచి టోర్నీని తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంకల్పింది. ఈ నెల 4న బహ్రెయిన్లో ఏసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప�
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్లో తలకు హెల్మెట్ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించా�
Peshawar mosque blast | పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కడే ఏకంగా 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
పాకిస్థాన్లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు.
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని �