భారత వైమానిక దళానికి చెందిన కార్గిల్ అమరుడు, సార్జెంట్ పీవీఎన్ఆర్ ప్రసాద్ భార్య అనురాధకు వాయుసేన శౌర్య పతకానికి సంబంధించి నెలవారీ భత్యాన్ని అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరె�
PAK vs SL | ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. శ్రీలంకపై టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకే ఆలౌటైన లంక.. రెండో ఇన్నింగ్స్లోనూ ప్రభావం చూపలేకపోయింది. అబ్దుల�
Jai Shah : వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థులు భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ తేదీ మారనుందనే వార్తలు రెండు రోజులుగా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అదే జరిగితే పెద్ద మొత్తంలో నష్టపోతా
Asia Cup Records : ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్కు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే.. ఈ కప్లో ఇప్పటివరకూ టీమిండియ
PAK vs SL | శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. ఓవర్నైట్ స్కోరు 178/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ ఆట ముగిసే సమయానికి 563/5 స్కోరు చేసింది. ఓపెనర్
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ (Rajnath Singh) బుధవారం పాకిస్తాన్ను హెచ్చరించారు. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సైన్యం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి వెళ్లలేదని, మన సేన�
WTC Points Table: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. తాజా పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో ఉంది. విండీస్తో డ్రా వల్ల ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ తగ్గింది.
కర్తార్పూర్ కారిడార్ (Kartarpur Corridor) యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో (Ravi river) నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు (Floods) పోటెత్త�
ఈసారి పాకిస్థాన్లో ఉన్న ప్రియుడిని కలుసుకోవడానికి భారత్ నుంచి ఒక వివాహిత వెళ్లింది. న్యూఢిల్లీకి చెందిన 35 ఏండ్ల అంజు అనే వివాహిత ఆన్లైన్లో పరిచయమైన నస్రుల్లా (29) అనే వ్యక్తి కోసం పాకిస్థాన్లోని ఖైబ�
IND vs PAK | వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం మెగా ఫైట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో యంగ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
PUBG Love Story | తాను పాకిస్థాన్కు తిరిగి వెళ్లనని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని పాకిస్థానీ మహిళ సీమా హైదర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుక్రవారం లేఖ రాసింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.