పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు.
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప�
Jaishankar | పాక్, చైనాతో సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచం చాలా పోలరైజ్డ్ ప్రపంచ�
ODI World Cup | ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో టోర్నీ షురూకానున్నది.
ODI World Cup Schedule: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది. అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనున్నది. అహ్మాదాబాద్ వేదికగా ఆ హైవోల్టేజ్ గేమ్ జరగనున్నది. అక్టోబర్ 5న టోర్నీ స�
ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇప్పటికే దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరక�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
Asia Cup 2023: ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ టోర్నీ జరగనున్న�
బిపర్జాయ్ తుఫాను (Cyclone Biparjoy) నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వ�
Cyclone Biparjoy: పాకిస్థాన్ తీరం వెంట ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపర్జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో పాక్ సర్కార్ జాగ్రత్తలు తీసుకున్నది. థాటా జిల్లాలోని కేతి బ�
భారీ వర్షాలతో పాకిస్థాన్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పెనుగాలులు, పిడుగులతో కురిసిన వర్షాల కారణంగా ఈశాన్య పాకిస్థాన్లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్లో 34 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయ