లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్లో కలకలం సృష్టిస్తున్న అంశాలపై ఇన్నాళ్లూ మౌనం వహించిన ఆ జట్టు టెస్టు సారథి బాబర్ ఆజమ్ ఎట్టకేలకు నోరువిప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత జట్టులో ఏడుగురు సభ్�
పదహారేండ్ల క్రితం పాకిస్థాన్ క్రికెట్ను కుదిపేసిన ‘ఫిక్సింగ్' కలకలం మరోసారి ఆ జట్టు మెడకు చుట్టుకుందా? ఇంగ్లండ్తో లార్డ్స్లో రెండో టెస్టులో బాబర్సేన దారుణ ఓటమి అనంతరం జరుగుతున్న పరిణామాలూ ఆ దిశగ
Mohammad Amir : పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమిర్(Mohammad Amir ) సంచలన ప్రకటన చేశాడు. తాను ఇకపై పాకిస్థానీ కాదని.. ఆ దేశ పౌరుడిగా ఆకుపచ్చ జెర్సీతో మళ్లీ మైదానంలోకి దిగబోనని అమిర్ స్పష్టం చేశాడు
Babar Azam : విదేశీ సిరీస్ ముగియడమే ఆలస్యం కెప్టెన్లను మార్చే పీసీబీ మళ్లీ బాబర్ ఆజాం (Babar Azam)తో బంతాట ఆడుతోంది. ఒకప్పుడు కెప్టెన్గా ఉన్న బాబర్ను ఆటగాడిగా పరిమితం చేసిన పాక్ బోర్డు.. మళ్లీ అతడికి పగ్గాలు అప్పగించ�
నిత్యం బీసీసీఐతో కయ్యాలకు దిగే పాకిస్థాన్ క్రికెట్కు తమ స్థాయి ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ఐపీఎల్కు తామేమీ తీసిపోమన్నట్టుగా వ్యవహరించే ఆ బోర్డు.. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో రెండు
Asia Cup | ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దాంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పీసీబీ చైర్మన్కు ఇబ్బందికరంగా మారింది. పీసీబీ చ
PCB | యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్లో భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఒడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియ
పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న 24 ఏండ్ల హైదర్.. మాంచెస్టర్లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డట్టు గ్రేటర్ మాంచెస్టర్ పోల�
పాకిస్థాన్ క్రికెట్లో హెడ్కోచ్ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్స్టెన్, టెస్టులకు జాసన్ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల న�
IPL 2025 | చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన అవమానంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ను బహిష్కరించాలంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు.
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�
అది 1996 మార్చి 17. లాహోర్లో విల్స్ ప్రపంచకప్ (వన్డే) ఫైనల్. ఆస్ట్రేలియాను ఓడించిన అనంతరం శ్రీలంక సారథి అర్జున రణతుంగ వరల్డ్కప్ టైటిల్ను సగర్వంగా పైకెత్తుకున్నప్పుడు అక్కడున్న ఏ ఒక్క పాకిస్థానీ క్రిక
Gary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పదవి నుంచి తొలగించనున్నట్లు పాక్ మాజీ క్రికెట్ బాసిత్ అలీ ఆ దేశ జాతీయ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ను హెచ్చరించారు. ఇటీవల పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలు �
Pakistan Cricket | పాక్ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఏదైనా గాయమైనా.. మ్యాచ్ ఆడేందుకు వంద శాతం ఫిట్గా లేకున్నా టీమ్ నుంచి తప్పుకోవడానికి ఆసక్తి చూపరని, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో తప్పుకుంటే తర్వాత వాళ్ల కెరీర్లు ఉంటా�