Upendra Dwivedi | పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terrorist attack) ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) మూడు రోజుల్లో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్' దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్�
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసి
‘కాల్పుల విరమణ’ ఒప్పందం కుదిరినప్పటికీ జమ్ముకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లోని వందలాది గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి జంకుతున్నారు. ‘కాల్పుల విరమణ’ జరిగినప్పటికీ పాకిస్థాన్ను నమ్�
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న దిరెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని భారత ప్రభుత్వం కోరబోతున్నది. టీఆర్ఎఫ్ గత నెల 22న పహల్గాంలో ఉగ్ర దాడికి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ (సైనిక రిజర్వు దళం)ని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సైన్యాధ్యక్షుడ�
విగ్రహావిష్కరణ అనంతరం సభావేదికపై ఆసీనులైన వెంటనే ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునివ్వడంతో వేదికపై ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహ సభకు హాజరైన ప్రజలు �
Danish Kaneria | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్టర్మ్ వీసాపై నగరానికి
పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడత
పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నేపాల్, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు, వారి మద్దతుదారులు శనివారం ధర్నాలు చేశారు. భారత దేశ జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టి అమాయక పౌరులను పొట్టన బెట్ట
కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ వాసులు శనివారం కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఘటనకు పా