SCO Declaration: షాంఘై సహకార సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో రూపొందించిన సంయుక్త డిక్లేరేషన్పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఆ డిక్లరేషన్పై సంతకం చేయబోమని రక్షణ మంత్రి రాజ్నా
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చ�
DMK MP Kanimozhi: భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమ�
Sanjay Raut | ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి నెల దాటినా ఇంతవరకు దాడికి పాల్పడి�
Jairam Ramesh: మన ఎంపీలు తిరుగుతున్నారు.. పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ పేర్కొన్నారు. ఎంపీలను, ఉగ్రవాదులను పోల్చుతూ ఆయన కామెంట్ చేశారు
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Jungle warfare | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో గత నెల 22న ఉగ్రవాదులు (Terrorists) దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా తీసుకొని పర్యాటకులపై దాడిచేసి 26 మందిని బలిగొనడంతో.. అలాంటి ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి కేంద్ర ప�
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులు హతమయ్యారు
Yusuf Pathan : ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు చెప్పేందుకు వెళ్లే ఎంపీల బృందం నుంచి యూసుఫ్ పఠాన్ తప్పుకున్నారు. తమకు చెప్పకుండా ఎలా ఆ ఎంపీని ఎంపిక చేశారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిం
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
Operation Sindoor | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కండ్లముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కండ్లముందే తండ్రులు ప్రాణాలు విడిచారు. ముష్కరుల కర్కషత్వం చూసి దేశం మొత్తం �
Indo-Pak Conflict | ఉద్రిక్తతలు తగ్గించాలని జీ7 దేశాలు భారత్-పాకిస్తాన్ని కోరాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తు