పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ను గట్టి దెబ్బే తీశామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ వెల్లడించారు.
Pakistan | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత్ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాల వల్ల పాక్కు భారీగా నష్టం వాటిల్లినట్లు
Operation Shiv Shakti | పహల్గాం దాడి (Pahalgam attack) తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు చేపట్టాయి
Gaurav Gogoi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) పై మంగళవారం లోక్సభలో గంటన్నరపాటు మాట్లాడిన హోంమంత్రి.. తన హోంశాఖ వైఫల్యం గురించిగానీ, దాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నాననిగానీ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం దురదృష్టకరమన
Farooq Abdullah | పహల్గాం (Pahalgam) లో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల (Terrorists) ను భద్రతాబలగాలు (Security forces) మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం లోక్సభ (Lok Sabha) లో ప్రకటించడంపై నేషనల్ కాన్ఫ�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో ఈ నెల 28 నుంచి ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ
Asia Cup 2025 : ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న వేళ.. భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న క్రికెట్ బోర్డు (PCB)కి షాక్ తగిలినట్ట�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుత�
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాక్ ఉద్రిక్తల వేళ 5 యుద్ధ విమానాలు కూలినట్లు ఆయన తెలిపారు. రిపబ్లికన్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఎవ
పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటిం
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస�
SCO Declaration: షాంఘై సహకార సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో రూపొందించిన సంయుక్త డిక్లేరేషన్పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఆ డిక్లరేషన్పై సంతకం చేయబోమని రక్షణ మంత్రి రాజ్నా
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చ�