దేశం గర్వించదగ్గ ఇంజినీర్, బ్రిడ్జ్మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు అందుకున్న ‘పద్మశ్రీ’ గిరీష్ భరద్వాజ్(76) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో ఒక ప్రైవేట్ దవాఖానలో చేరిన ఆయన మంగళవారం తెల్లవారుజామున త�
Rohit Sharma : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 'పద్మ శ్రీ' అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా హిట్మ్యాన్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.
సృష్టిలో అమ్మను మించిన యోధులు లేరంటారు. ఆ అమ్మే ప్రకృతికి తల్లిగా మారితే? ఎడారిలో సైతం ఆకుపచ్చని ఆశలు చిగురిస్తాయి. కాంక్రీట్ జంగిల్ కూడా హరిత వనంగా మారిపోతుంది. ఈ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తుంది కేర�
Gaddam Sammaiah | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు మరోసారి అవమానం ఎదురైంది. మంగళవారం పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల కోసం ప్రొటోకాల్ ప్రకారం అతిథిగా పిలిచి
Harmanpreet Kaur : భారత మహిళల జట్టుకు తొలి వరల్డ్కప్ అందించిన హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాన్ని స్వీకరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా హర్మన్ప్రీత్ పద్మ శ్రీ అవార్డును �
యాసిడ్ మంటల్లో.. ఆమె అందమైన ముఖం కాలిపోయింది. లేలేత చెక్కిళ్లను, కోటేరు లాంటి ముక్కు, పదాలు పలికే పెదాలను యాసిడ్ కాల్చివేసింది. ఆ దాడి ఆమె అందమైన రూపాన్నేకాదు ఆనందమయ జీవితాన్నీ అంధకారం చేసింది.స్నేహితుల
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. మొత్తంగా 131 మందికి ఈ అవార్డులను ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో దేశానికి క్రీడల్లో సేవలందించిన పలువురు క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన గురువులకు గౌరవం లభించింది.
KTR : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారకరామారావు (KTR) హర్షం వ్యక్తం చేశారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న వంటి పౌర పురస్కారాలు అధికారిక బిరుదులు కావని, వాటిని ఎవరూ తమ పేర్ల ముందు కాని, వెనుక కాని ఉపయోగించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారం అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచ్చిరాం ఆధ్వర్యంలో గురువారం పాలా
Padma Awards | దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిం�