Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, బస్సుల్లో ప్రయాణించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య కోరారు. గురువారం నాగర్కర్నూల్ బస్టాండ్లో తన పాటతో ప్రయాణం గురించి అలరింపజేశారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఓయూ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థి అగసర నందిని హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేస
రాష్ట్రపతి భవన్ దర్భార్ హాల్లో సోమవారం రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకునేందుకు వచ్చిన యోగా గురు స్వామి శివానంద కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా క
న్యూఢిల్లీ: జానపద నృత్యకారిణి, ట్రాన్స్జెండర్ మంజమ్మ జోగతి .. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నది. అయితే ఆ అవార్డు స్వీకరించేందుకు వెళ్లిన మంజమ్మ .. తనదైన రీతి�