ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టి తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత అనుభవాలనుంచి పాఠం నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అంటూ అసహనం వ్య�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన గురువారం జీవోఅవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూశారు. 1.45 గంటల సమయంలో మొత్తం 52 మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకావంటూ సభలో ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత ప్రభుత్వం.. అని ఇంకా ఎంత కాలమంటరు. మీరేం చేస్తరో చెప్పండి! బడ్జెట్ పద్దులపైనే మాట్లాడాలన్న నిబంధన కేవలం బీఆర్ఎస్కే వర్తిస్తుందా? మిగతా సభ్యులకు వర్తించదా? అంటూ బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసా�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీరు మారడం లేదనే విమర్శులు వస్తున్నాయి. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ బుధవారం సభ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ని ఉద్దేశించి ‘ఏయ్ ఊర్కో..’ �
రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో 15 స్కామ్లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం రైతాంగాన్ని �
Padi Kaushik Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయని, ఆ ప�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల గొంతుకలం అవుదామని, హామీల అమలుపై ప్రభుత్వాన్న�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండవర్గాలకు మేలు జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. సోమవారం కేసీఆర్ జన్మదినాన్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇప్పటికైనా ఇస్తారా? లేదా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మండల కేంద్రంలోని తన నివాసంలో కల్యా�
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటీసులు జారీచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రక