వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోయి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 11వ తేదీన ‘నమస్తే’లో ప్రచురితమైన ‘కేంద్రాల్లో ధాన్యం..రైతన్నల దైన్యం’ కథనానికి అధికారులు స్పందించారు.
ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక�
జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులైనా ధాన్యం తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేప�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కే�
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహ
నాటి కేసీఆర్ పాలనలో రైతుపై ప్రేమతో సకలం సమకూరిస్తే... నేటి కాంగ్రెస్ పాలనలో పాలకులు రైతులంటేనే కపట ప్రేమ కనపరుస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ రైతుబంధు కోసం మొదలయ్యే ఎదరుచూపులు అన్ని దశల్లోనూ తప్పడం లేదు. �
రైతుల పరిస్థితి ఎక్కడికి వెళ్లినా ‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’ అన్న చందంగా తయారైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నిబంధనలక�
ఈ వానకాలం రైతులకు కలిసి రాలేదని చెప్పవచ్చు. భారీ కురిసిన వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే అకాల వర్షాలు రైతులను ఆగంజేస్తున్నాయి. ఈసారి మక్క రైతులకు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమా�
ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార య
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ