ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమా�
ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార య
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
జిల్లా వ్యాప్తంగా లక్షా 24 వేల క్వింటాళ్ల వడ్ల కొనుగోలు 2,312 మంది రైతుల ఖాతాల్లో రూ.24.36 కోట్లు మేడ్చల్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): వానకాలం వడ్ల కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. మేడ్చల్ జిల్లా వాప్తంగా 11 కొనుగోలు �